బుధవారం, నవంబర్ 23, 2011

వికీ మీడియా సదస్సులో తెలుగు ప్రతినిధులు

వికి సమావేశం భారత్ 2011: భాగం -2

వికీ సమావేశానికి  హైదరాబాదు, బెంగలూరు, ముంబయి, ఆస్ట్రేలియా  వగైరా ప్రాంతాలు, దేశం నుంచి తెలుగు ప్రతినిధులు వచ్చారు. వీరిలో శ్రీయుతులు అర్జునరావు చావల (President, Wikimedia Chapter, Bengaluru), రహ్మానుద్దీన్ షేక్ (Hyderabad - Software engineer)  తప్ప  మిగతావారంతా ముంబాయిలో పరిచయం అయ్యిన వారే. వీరంతా (కొద్దిమందిని మినహాయించి)  వికిపీడియా కు క్రమంగా వ్రాస్తూ, edits చేస్తూ ఉన్నవారే. వీరిని కలవటం ప్రమోదం.

ఈ సదస్సులో నాకు పరిచయమైన తెలుగువారు.
హైదరాబాదు నుంచి
1) జగదీష్ (మాతృ భాష కన్నడ అయినా తెలుగు చక్కగా మాట్లాడతారు - Faculty, Business Management)
2) గవర్రాజు రామమోహన్ రాజు
3) సోమశేఖర్ (Student of film direction)
4) అఖిల్ కరణం (Student of film making, freelance writer and web designer)  

ముంబాయ్ నుంచి
5) అక్షయ్ కోడూరి (Student of B.Arch)

బెంగలూరు నుంచి
6)నవీన్ పి
7)రాధాకృష్ణ అరవపల్లి

ఆస్ట్రేలియా  నుంచి
8) రణధీర్ రెడ్డి  (Oracle Apps consultant)  

సాక్షి దిన పత్రికలో వికీ సదస్సు గురించిన వార్త కింద చూడవచ్చు.
 
Click on image to enlarge



ఛాయాచిత్రంలో ఎడమనుండి కుడి వైపు: శ్రీయుతులు రణధీర్ రెడ్డి, సి.బి.రావు, రహ్మానుద్దీన్ షేక్,అర్జునరావు చావల ఇంకా జగదీష్

20 11 2011 సాక్షి దినపత్రిక, మహారాష్ట్ర  కూర్పు  సౌజన్యంతో  


(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి